Permission to PRC Announcement given by Election Commission of India

Permission to PRC Announcement given by Election Commission of India

🔊🔊 *BIG NEWS..*

📜 *తెలంగాణలో పీఆర్సీ ప్రకటనకు ఈసీ అనుమతి*

📚✍🏼 *హైదరాబాద్: తెలంగాణలో ఉద్యోగులకు వేతన సవరణను ప్రకటించేందుకు మార్గం సుగమమైంది. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో పీఆర్సీ ప్రకటనపై ఉద్యోగుల్లో అనుమానం ఉండేది. ఇప్పుడు పీఆర్సీ ప్రకటనకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది. పీఆర్సీ ప్రకటనకు అనుమతి కావాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ఎన్నికల సంఘంను కోరింది. పీఆర్సీ ప్రకటనకు ఎలాంటి ఇబ్బంది లేదని, అయితే తద్వారా ఎలాంటి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించరాదని ఈసీ స్పష్టం చేసింది. పీఆర్సీని శాసనసభలోనే ప్రకటిస్తానని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ వెల్లడించిన విషయం తెలిసిందే.




How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts