Navodaya Entrance Exam Notification for 2020 -21

*"నవోదయా" లో ప్రవేశ నోటిఫికేషన్...!!!*

దేశవ్యాప్తంగా ఉన్నజవహార్ నవోదయా విద్యాసంస్థలలో ఆరోతరగతి 2020-2021 ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా ధరఖాస్తులని కోరుతోంది. అర్హతలు, నిభందనలు నోటిఫికేషన్ లో పూర్తిగా వివరించింది.

*నవోదయ ప్రవేశం :*
ఆరో తరగతి 

*అర్హత*: 2019-20 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో అయిదో తరగతి చదువుతూ ఉండాలి.

*వయసు* : 01.05.2007 నుంచి 30.04.2011 మధ్య జన్మించి ఉండాలి.

*ఎంపిక* : రాత పరీక్ష ఆధారంగా.

*పరీక్ష తేదీలు* : 2020, జనవరి 11; 2020 ఏప్రిల్ 11.

*దరఖాస్తు:* ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరి తేదీ : 15.09.2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్ :

www.nvsadmissionclasssix.in/nvs6reg/homepage

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts